ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నేడు పనుల పరిశీలన

ABN, First Publish Date - 2020-12-20T05:04:14+05:30

నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యులు ఆచార్య వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ తదితరులు శనివారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), డిసెంబరు 19: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యులు ఆచార్య వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ తదితరులు  శనివారం పరిశీలించారు. మధ్యాహ్న  భోజనం, పాఠశాలలో మౌలిక వసతులు  తనిఖీ చేశారు. విద్యార్థులకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు పెంచేలా  చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, ఉర్దూ డీఐ ఎస్‌కే ఎండీ ఖాశిం, పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising