ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచం అడిగిన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-01T05:37:08+05:30

తెనాలి మండలంలో ఉపాధ్యాయిని ఎరియర్స్‌ బిల్లులు చెల్లించడానికి రూ.40వేలు డిమాండ్‌ చేసిన ఎంఈవో లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంటూరు(విద్య), నవంబరు 30: తెనాలి మండలంలో ఉపాధ్యాయిని ఎరియర్స్‌ బిల్లులు చెల్లించడానికి రూ.40వేలు డిమాండ్‌ చేసిన ఎంఈవో లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్జేడీ రవీంధ్రనాథ్‌రెడ్డిని కలిసి   వినతిపత్రం అందజేశారు. కాగా.. లంచం డిమాండ్‌ చేవామని చెప్పడం అవాస్తమని తెనాలి ఎంఈవో లక్ష్మీనారాయణ, మండల ఎమార్సీ, సీఆర్‌పీలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  అవాస్తలు చెప్పిన సదరు టీచర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకటనలో పేర్కొనారు.

Updated Date - 2020-12-01T05:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising