ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవిప్రియ మృతి సాహితీ రంగానికి తీరని లోటు

ABN, First Publish Date - 2020-11-23T05:46:37+05:30

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని ప్రజ్వలిత సంస్థ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్‌ అన్నారు.

దేవిప్రియకు సంతాపం తెలుపుతున్న ప్రజ్వలిత కుటుంబసభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి టౌన్‌, నవంబరు 22 : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని ప్రజ్వలిత సంస్థ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఉదయం సంస్థ కార్యాలయంలో దేవిప్రియ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఊరు పేరును ఇంటి పేరుగా మార్చుకున్న దేవిప్రియ రాసిన పాటలు, కథలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు జనాకర్షణ కలిగిన సాహిత్యంగా పేరొందాయన్నారు. గాలిరంగు కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి గౌరవించడం ఆయన సాహితీ ప్రతిభకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గంజి దుర్గాప్రసాద్‌, రామలింగేశ్వరుడు, కన్నెగంటి మధు, దేవిశెట్టి కృష్ణారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-23T05:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising