ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువలో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-19T05:32:12+05:30

కాళ్లు కడుక్కొనేందుకు కాలువలోకి దిగి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నకరికల్లు, డిసెంబరు 18: కాళ్లు కడుక్కొనేందుకు కాలువలోకి దిగి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన షేక్‌ వినుకొండ దరియా మహబూబ్‌(23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. కాళ్ళు కడుక్కొనేందుకు శ్రీరాంపురం సమీపాన గల కాలువలోకి దిగి జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-19T05:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising