ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా.. మహిళ మృతి

ABN, First Publish Date - 2020-12-07T05:06:13+05:30

మండలంలోని సాతులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాదెండ్ల, డిసెంబరు 6 : మండలంలోని సాతులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం గుండాలపాడుకు చెందిన పుల్లగూర సువార్త(56) ఆటోలో  నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా సాతులూరు సమీపంలోని పొనుగుపాడు కాలువ సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సువార్తను నరసరావుపేట తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.  భర్త  మోషే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-07T05:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising