ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు ఢీ కొని మహిళ మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:54:20+05:30

బస్సు ఢీ కొనటంతో మహిళ మృతి చెందిన ఘటన సజ్జావారిపాలెం వద్ద జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపల్లె, డిసెంబరు 5: బస్సు ఢీ కొనటంతో మహిళ మృతి చెందిన ఘటన సజ్జావారిపాలెం వద్ద జరిగింది. నగరం ఎస్‌ఐ వాసు కథనం ప్రకారం పల్లపట్లకు చెందిన పెద్దిబోయిన లక్ష్మీకుమారి(44) శనివారం భర్త శ్రీనివాసరావుతో కలిసి కృష్ణాజిల్లా మోపిదేవిలో బంధువుల ఇంటికి వెళుతోంది. సజ్జావారిపాలెం వద్ద ఎదురుగా రేపల్లె నుంచి వస్తున్న బస్సు ఢీ కొనటంతో లక్ష్మీకుమారి అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising