ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు బాలుడి బలవన్మరణం

ABN, First Publish Date - 2020-12-01T05:35:44+05:30

సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూడొద్దంటూ తల్లి సున్నితంగా మందలించడంతో ఓ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని లేమల్లెపాడులో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వట్టిచెరుకూరు, నవంబరు 30: సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూడొద్దంటూ తల్లి సున్నితంగా మందలించడంతో ఓ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని లేమల్లెపాడులో చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం బీసీ కాలనీకి చెందిన రెడ్డి పురందేశ్వర్‌(15) వట్టిచెరుకూరు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూస్తుండడంతో ఆదివారం తల్లి శివ సున్నితంగా మందలించి పొలం పనులకు వెళ్లింది. కొద్దిసేపటికి అమ్మా.. నేను గడ్డిమందు తాగాను అంటూ తల్లికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే అతనిని జీజీహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు వట్టిచెరుకూరు రైటర్‌ మల్లేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - 2020-12-01T05:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising