ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోతున్నా.. అమ్మకు చెప్పు..

ABN, First Publish Date - 2020-11-30T04:38:51+05:30

కుడికాలువలో దూకి వ్యక్తి వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం విజయపురిసౌత్‌లో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కుమారుడితో చెప్పి కాలువలో దూకి వ్యక్తి గల్లంతు


 విజయపురిసౌత్‌, నవంబరు 29: కుడికాలువలో దూకి వ్యక్తి వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం విజయపురిసౌత్‌లో చోటుచేసుకుంది. స్థానిక దేశవరం క్యాంపు తండాకు చెందిన బాణావత్‌ బాలునాయక్‌(32) గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం బాలునాయక్‌ తన కుమారుడైన సైదులును వెంటపెట్టుకొని కుడికాలువ సమీపానికి చేరుకున్నాడు. అనంతరం నేను చనిపోతున్నాను.. మీ అమ్మకు చెప్పు అంటూ తన కుమారుడితో చెప్పి కాలువలోకి దూకాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ సిబ్బందితో వెళ్లి కాలువ వెంట గాలిస్తున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలునాయక్‌కి భార్య ఆదిలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2020-11-30T04:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising