ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-11-16T04:58:57+05:30

రామిరెడ్డిపేటలో ఆదివారం లారీ ఢీకొని పట్టణానికి చెందిన మేడా వెంకటేశ్వర్లు(54) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట లీగల్‌, నవంబరు 15: రామిరెడ్డిపేటలో ఆదివారం లారీ ఢీకొని పట్టణానికి చెందిన మేడా వెంకటేశ్వర్లు(54)  మృతి చెందాడు. సన్నిధి పంక్షన్‌ హాల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి పట్టణ ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం తెలిపిన వివరాలు ప్రకారం.. వెంకటేశ్వర్లు నుంచి సైకిల్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-16T04:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising