ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో 41 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-12-19T06:04:01+05:30

జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు అందిన 6,472 ఫలితాల్లో 41 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు అందిన 6,472 ఫలితాల్లో  41 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. పాజిటివ్‌ రేట్‌ కేవలం 0.63గా ఉన్నది. మిగతా 6,431(99.37 శాతం) మందికి నెగిటివ్‌ వచ్చింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరులో 16, మంగళగిరి, తుళ్లూ రు, రెంటచింతల, చిలకలూరిపేట, భట్టిప్రోలు, బాపట్లలో రెండేసి, తెనాలిలో 3 కేసులు ఉన్నాయి. మరికొన్ని మండలాల్లో మరో 10 కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 75,785కి చేరింది.  

Updated Date - 2020-12-19T06:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising