ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 85 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-12-06T05:01:30+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 85 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 85 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. శనివారం ఉదయం వరకు అందిన శాంపిల్స్‌ రిపోర్టుల్లో గుంటూరులో 24, మంగళగిరిలో 7, రెంటచిం తలలో 4, చిలకలూరిపేటలో 4, అమర్తలూరులో 4, రేపల్లెలో 7, తెనాలిలో 4, నరసరావుపేటలో 3, మాచర్లలో 3, వట్టిచెరుకూరులో 3 పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి. మరికొన్ని మండలాల్లో 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లా లో ఇప్పటివరకు  వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 74,902కి పెరిగింది. వీరి లో 715మంది చనిపోయారు. దాదాపు 97.88 శాతం మంది  కోలుకున్నారు.  


Updated Date - 2020-12-06T05:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising