ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5న సీఎంను కలుస్తాం..

ABN, First Publish Date - 2020-12-02T05:13:07+05:30

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి నుంచి క్యాంపు కార్యాలయానికి..

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి


గుంటూరు, డిసెంబరు 1: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు. రాజీవ్‌గాంధీభవన్‌లో మంగళవారం రాజధాని పరిరక్షణ సమితి సమావేశం జరిగింది. మస్తాన్‌వలి మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌  సాకే శైలజానాఽథ్‌ నేతృత్వంలో 5వ తేదీన మంగళగిరి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొమ్మినేని సురేష్‌, చిలకా విజయ్‌కుమార్‌, పీసీసీ నేతలు సుంకర పద్మశ్రీ,  లింగంశెట్టి ఈశ్వరరావు, మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి ఇతర నేతలు ఉన్నారు.

Updated Date - 2020-12-02T05:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising