ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలి

ABN, First Publish Date - 2020-07-01T09:57:15+05:30

కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాలో రాకపోకలు నిలిపివేయాలని కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. స్థానిక నల్లచెరువు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర కమిషనర్‌ అనురాధ


గుంటూరు (కార్పొరేషన్‌), జూన్‌ 30: కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాలో రాకపోకలు నిలిపివేయాలని కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. స్థానిక నల్లచెరువు, రామిరెడ్డివారితోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో మంగళవారం కమిషనర్‌ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏఈని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు డీఈఈ వెంకటరమణ, బయాలజిస్ట్‌ ఓబులు, ఎస్‌ఎస్‌ రాంబాబు, ఏఈలు సాంబశివరావు, పవన్‌, శానిటరీ ఇన్సెపెక్టర్‌లు ఐజాక్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-01T09:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising