ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల ద్వారా సత్వర సేవలు

ABN, First Publish Date - 2020-09-27T10:19:39+05:30

సచివాలయాల ద్వారా సత్వర సేవలను ప్రజలకు అందించాలని సిబ్బందికి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ 



ఫిరంగిపురం, సెప్టెంబరు 26: సచివాలయాల ద్వారా సత్వర సేవలను ప్రజలకు అందించాలని సిబ్బందికి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. శనివారం మండలంలోని వేములూరిపాడు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. గ్రామంలో ఎంపీయూపీ స్కూల్‌ నాడు - నేడు పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రేపూడి గ్రామంలో గల వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఈవీఎంల గోడౌన్‌ను పరిశీలించారు. ఈవీఎంల భద్రత, లైటింగ్‌ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ కె.సాంబశివరావు,  తదితర అధికారులు పాల్గొన్నారు. మండలంలోని 113 తాళ్ళూరు గ్రామ సచివాలయాన్ని జేసీ(సచివాలయాలో) సందర్శించారు. ప్రజల అర్జీలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.శివప్రసాదు, ఈవోపీఆర్‌డీ పూర్ణచంద్రరరావు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T10:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising