ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వల్లభాయి పటేల్‌, పొట్టి శ్రీరాములుకు నివాళి

ABN, First Publish Date - 2020-12-16T05:14:12+05:30

సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ దేశంలో సంస్థానాలను విలీనం చేసిన గొప్ప దేశ భక్తుడని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సర్ధార్‌ వల్లభాయి పటేల్‌  దేశంలో సంస్థానాలను విలీనం చేసిన గొప్ప దేశ భక్తుడని  కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు. అలానే ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని కీర్తించారు. వీరి అడుగుజాడలు ఎప్పటికీ అనుసరణీయమన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వల్లభాయి పటేల్‌, పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కల్పనబేబి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising