ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.73.86 కోట్ల పంట బీమా పరిహారం విడుదల

ABN, First Publish Date - 2020-12-16T05:06:21+05:30

ప్రభుత్వం అన్నదాతని ఆదుకొనేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్నదని సీఎం జగన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అన్నదాతని ఆదుకొనేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్నదని సీఎం జగన్‌ అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌  స్విచ్‌ నొక్కి రైతుల ఖాతాల్లో ఖరీఫ్‌ 2019 సీజన్‌ పంట నష్టం బీమా పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 58,955 మంది అన్నదాతలకు రూ.73.86 కోట్ల బీమా పరిహారం అందుతుందన్నారు.  కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోస) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, ఉద్యానవన శాఖ డీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising