ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ABN, First Publish Date - 2020-11-28T05:22:30+05:30

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు.

సచివాలయంలో తనిఖీ చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ఆదేశాలు

గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన మేడికొండూరు మండలంలోని పేరేచర్ల-3, నగరంలోని సంపత్‌నగర్‌ మెయిన్‌రోడ్డులో ఉన్న 59, 60 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ప్రభుత్వ సంక్షమే పథకాలు ప్రజల ముంగిటకు పారదర్శకంగా, వేగవంతంగా అందించే 


లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు తహసీల్దార్‌ కరుణకుమార్‌, ఎంపీడీవో శోభారాణి, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-28T05:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising