ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి మతిభ్రమించింది’

ABN, First Publish Date - 2020-02-08T15:00:46+05:30

టీడీపీలో చీలిక రాబోతుందంటూ వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(ఆంధ్రప్రదేశ్): టీడీపీలో చీలిక రాబోతుందంటూ వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధులు కనపర్తి శ్రీనివాసరావు, బొబ్బిలి రామారావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం జగన్‌కు ఇంటి పోరు ఎక్కువై బాబాయి వివేకానందరెడ్డిని బలిగొన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అధికారంలోకి రాకముందు ఆ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరి నేడు వద్దని హైకోర్టును ఆశ్రయించిన సంగతి శ్రీకాంత్‌రెడ్డికి తెలియదా అని నిలదీశారు. మూడు తరాల ఫ్యాక్షన్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుగాంచిన జగన్‌ను అభివృద్ధి ప్రదాతగా చూపించాలని శ్రీకాంత్‌రెడ్డి తాపత్రయపడటం సిగ్గు చేటన్నారు.

Updated Date - 2020-02-08T15:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising