ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఠాణా వద్ద ధర్నాచేసిన వైసీపీ శ్రేణులపై కేసు

ABN, First Publish Date - 2020-05-28T11:48:03+05:30

అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్ర్టాకర్లను విడిచిపెట్టలేదని, అంతేగాక పెద్ద మనిషి శివయ్యను పోలీసులు తూల నాడారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, మే 27: అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్ర్టాకర్లను విడిచిపెట్టలేదని, అంతేగాక పెద్ద మనిషి శివయ్యను పోలీసులు తూల నాడారని వైసీపీకి చెందిన కొంతమంది మంగళవారం అర్ధరాత్రి తుళ్లూరు పోలీసుస్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. లాక్‌ డౌన్‌ ఉల్లంఘన, విధులకు ఆటకపరచటం వంటి సెక్షన్‌లు 188, 341, 353, 448 విత్‌ 149 ఐపీసీ కింద సందీప్‌, శివయ్య, సురేంద్ర, నరేంద్ర సీతారామయ్య రామకృష్ణ మరికొంత మంది కేసు నమోదుచేశారు. 


Updated Date - 2020-05-28T11:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising