ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి

ABN, First Publish Date - 2020-12-07T05:17:46+05:30

విద్యార్థులు గ్రంథాలయాలను సమర్ధంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ సంచాలకులు పి.పార్వతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), డిసెంబరు 6: విద్యార్థులు గ్రంథాలయాలను సమర్ధంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ సంచాలకులు పి.పార్వతి అన్నారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేసిన గ్రంథాయల వారోత్సవాల సభలో ఆమె మాట్లాడుతూ పుస్తకపఠనంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి షేక్‌ పీర్‌అహమ్మద్‌,   పీవో వెంకటప్పయ్య, మల్లపాటి సీతరామయ్య, కంపా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising