ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ప్రభుత్వానికి రోడ్ల దుస్థితి పట్టదా?

ABN, First Publish Date - 2020-12-06T04:29:45+05:30

కమిషన్లు రావనే ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ

గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 5: కమిషన్లు రావనే ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు. నగరంలో గుంతలు పడిన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందరంగా రామకృష్ణ మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులకు కేంద్రం ఇచ్చిన రూ.1,500 కోట్లు పక్కదారి పట్టించారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు రావెల కిషోర్‌బాబు, జూపూడి రంగరాజు,  పాలపాటి రవికుమార్‌, తన్నీరు ప్రసాద్‌, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T04:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising