ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ఓవైసీపై బీజేపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-11-27T06:06:13+05:30

మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్‌ల సమాధులను కూలుస్తానన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని అరెస్టు చేయాలని గుంటూరు పార్లమెంట్‌ బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 26: మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్‌ల సమాధులను కూలుస్తానన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని అరెస్టు చేయాలని గుంటూరు పార్లమెంట్‌ బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ నాయకులతో కలసి అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో సీఐ బత్తుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2020-11-27T06:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising