ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుమందు తాగి వలంటీరు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-07T04:51:19+05:30

పురుగుమందు తాగి గ్రామ వలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  బెల్లంకొండ, డిసెంబరు6: పురుగుమందు తాగి గ్రామ వలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా నరసింహనాయక్‌(27) మద్యానికి బానిస అయ్యాడు. నాలుగు రోజుల నుంచి కాపుసారా అతిగా సేవిస్తుండడంతో ఇంట్లో గొడవ జరగుతోంది. ఈ క్రమంలో సారా సేవించిన అనంతరం పురుగుమందు తాగి పొలంలో పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  అతనికి భార్య పార్వతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీనిపై ఎటువంటి పోలీసుకేసు నమోదు కాలేదు. 

Updated Date - 2020-12-07T04:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising