ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-17T06:03:45+05:30

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బహుజన ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు దొంతా సురేష్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కాగడాలతో నిరసన ప్రదర్శన చేశారు.

లాడ్జి సెంటర్‌లో కాగడాల ప్రదర్శన చేస్తున్న సురేష్‌, శ్రీనివాసరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 16: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బహుజన ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు దొంతా సురేష్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కాగడాలతో నిరసన ప్రదర్శన చేశారు. కోట్లాది మంది రైతులు వ్యతిరేకిస్తోన్న మూడు సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో తన్నీరు సాంబయ్య, వినయ్‌కుమార్‌, జూపూడి శ్రీనివాసరావు, చిష్టీ, మనోజ్‌, సుబ్రమణ్యం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-17T06:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising