ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23 నుంచి ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

ABN, First Publish Date - 2020-10-19T09:52:08+05:30

23 నుంచి ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు


గుంటూరు(విద్య),అక్టోబరు 18: ఇంజనీరింగ్‌  కళాశాలల్లో ప్రవేశం కోసం  నిర్వహించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తొలివిడత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, నర్సరావుపేటలోని జేఎన్‌టీయూ కళాశాలలో సర్టిఫికెట్లు పరిశీలన నిర్వహించనున్నారు. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, మాజీ సైనికుల పిల్లల కోసం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రత్యేకంగా సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. తొలిరోజు ఒకటి నుంచి 20వేల ర్యాంకు వరకు హాజరు కావాలి. 

Updated Date - 2020-10-19T09:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising