ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి రక్తహీనత సర్వే

ABN, First Publish Date - 2020-09-27T10:18:07+05:30

దేశంలో 2022 నాటికి రక్తహీనతను పూర్తిగా నివారించేందుకు భారత ప్రభుత్వం ఎనీమియా ముక్త భారత్‌ పథఽకం అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌వో యాస్మిన్‌  


గుంటూరు (మెడికల్‌) సెప్టెంబర్‌ 26: దేశంలో 2022 నాటికి రక్తహీనతను పూర్తిగా నివారించేందుకు భారత ప్రభుత్వం ఎనీమియా ముక్త భారత్‌ పథఽకం అమలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు. శనివారం తన  ఛాంబర్‌లో ఆమె హీమోగ్లోబిన్‌ పరికరాలను ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా రక్తహీనత గుర్తించేందుకు సర్వే చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 94 వేల మంది గర్భిణులు, 89 వేల మంది బాలింతలకు ఐరన్‌, ఫోలిక్‌ యాసీడ్‌ మాత్రలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు తమ ఇళ్లకు సర్వేకు వచ్చినప్పుడు మహిళలు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

Updated Date - 2020-09-27T10:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising