ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు

ABN, First Publish Date - 2020-04-02T09:15:30+05:30

అమరావతి ఉద్యమం ఆగదు అంటూ రాజధాని గ్రామాల రైతులు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

106వ రోజుకు చేరిన రాజధాని ఆందోళనలు


తుళ్లూరు/గుంటూరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అమరావతి ఉద్యమం ఆగదు అంటూ రాజధాని గ్రామాల రైతులు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టారు. కరోనా నిషేధాజ్ఞలు నేపథ్యంలో బుధవారం 106వ రోజు కూడా ఎక్కడికక్కడ దీక్షలు కొనసాగాయి. మా బతకులు, మా పిల్లల భవిష్యత్తు అ మరావతితోనే అని రాజధాని ప్రాంత గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. రాజధాని పరిధిలోని నీరుకొండ, తుళ్లూరు, మందడం, రాయపూడి, అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి తదితర గ్రామాల్లో మహిళలు బృందాలుగా ఏర్పడి ఇళ్ల నుంచే నిరసనలు కొనసాగించారు. నీరుకొండ రైతులు గ్రామంలోని పల్నాటి వీరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం క్రితం వేల సంఖ్యలో పనుల సందడితో ఓ వెలుగు వెలిగిన అమరావతి ప్రాంతం తిరిగి ఆ స్థాయి వెలుగు సంతరించుకోవాలని కోరుతూ రైతులు, మహిళలు ’అమరాతి వెలుగు’ కార్యక్రమాన్ని బుధవారం కూడా నిర్వహించారు.   

Updated Date - 2020-04-02T09:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising