ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN, First Publish Date - 2020-07-05T10:20:56+05:30

అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర బీజేపీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు డిమాండ్‌ చేశారు. ఆయన నేతృత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజధాని రైతులకు జిల్లా బీజేపీ నేతల సంఘీభావం


గుంటూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర బీజేపీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు డిమాండ్‌ చేశారు. ఆయన నేతృత్వంలో శనివారం గుంటూరులో రాజధాని రైతులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్‌ మాజీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, నేతలు జూపూడి హైమావతి, పాలపాటి రవికుమార్‌, అప్పిశెట్టి రంగారావు, మాధవరెడ్డి, ప్రదీప్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T10:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising