ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ పాత్ర లేదనడం సరికాదు

ABN, First Publish Date - 2020-09-20T14:37:06+05:30

రాజధాని విషయంలో కేంద్రం పాత్ర లేదని పదే పదే చెప్పటం సరికాదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజధానిపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ జయదేవ్‌


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాజధాని విషయంలో కేంద్రం పాత్ర లేదని పదే పదే చెప్పటం సరికాదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించడంలో తమ పాత్ర లేదని ఎలా చెప్తారని శనివారం లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్రాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. ఢిల్లీ మించిన  రాజధాని కట్టుకోండి ఆర్థికంగా కేంద్రం అండగా ఉంటుందని అని చెప్పిన మీరు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదనటంలో పునరాలోచించుకోవాలని కోరారు. రాజధాని అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేంద్రం నిధులు ఇచ్చిందని.. భవనాలతో సహా మొత్తం రూ.41వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని తెలిపారు. నేడు ఏపీలో జరిగిన విధంగా ఇతర రాష్ట్రాలు అనుసరించటానికి కేంద్రమే దారిచూపినట్లుగా ఉంటుందని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-20T14:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising