ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-12-04T06:06:06+05:30

నివర్‌ తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ తెలిపారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న చైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ శివరామకృష్ణ

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ తెలిపారు. గుంటూరు మండల కార్యాలయం కృషి భవన్‌లో గురువారం జరిగిన వ్యవసాయ సలహా మండలి జిల్లా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్యుమరేషన్‌ జాప్యమైతే నష్ట తీవ్రత తగ్గుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం వచ్చే విధంగా సభ్యులు కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు కలెక్టరు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.  

  

Updated Date - 2020-12-04T06:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising