ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనుమానితులు 56 మంది

ABN, First Publish Date - 2020-04-01T09:54:54+05:30

ల్లాలో మూడో రోజు మంగళవారం కరోనా అనుమానితులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(మెడికల్‌) మార్చి 31: జిల్లాలో మూడో రోజు మంగళవారం కరోనా అనుమానితులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోటెత్తారు. గుంటూరు జీజీహెచ్‌, కాటూరి, ఎన్నారై ఆసుపత్రులకు సుమారు 300 మంది రోగులు చికిత్స కోసం వచ్చారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం కరో నా లక్షణాలు ఉన్న సుమారు 56 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి నిర్థారణకు విజయవాడ ల్యాబ్‌కు పంపారు. రోజురోజుకు కరోనా అనుమానితులు పెరగటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2020-04-01T09:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising