ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో ఆగని వైసీపీ నేతల అరాచకాలు

ABN, First Publish Date - 2020-11-16T00:01:04+05:30

జిల్లాలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మునుగోడులో వైసీపీ నేత ఇంటికి రోడ్డు వేసేందుకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మునుగోడులో వైసీపీ నేత ఇంటికి రోడ్డు వేసేందుకు ప్రైవేటు స్థలాన్ని చదును చేస్తున్నారు. గాలీబ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ప్రైవేటు స్థలంలో రోడ్డు వేయడం ప్రారంభించారు. జేసీబీని తీసుకొచ్చి రోడ్డు వేసే పని కూడా మొదలు పెట్టారు. ఇది తమ స్థలం అని చెప్పినా వెనక్కి తగ్గే అవకాశం కనిపించడంలేదు. ఇప్పుడు మునుగోడులో అలజడి నెలకొంది. పురుగు మందుల డబ్బాతో స్థానిక మహిళలు జేసీబీకి అడ్డంగా కూర్చుకున్నారు. అయినా సరే పనులు మాత్రం ఆపడంలేదు. 

Updated Date - 2020-11-16T00:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising