ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-05-24T14:20:42+05:30

గుంటూరులో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తాడికొండ మండలం ముక్కాలలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగన్‌ ఏడాది పాలన సందర్భంగా వైసీపీ శ్రేణులు కేక్ కటింగ్‌కు ఏర్పాటు చేసుకున్నారు. కేక్ కటింగ్ సందర్భంగా వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 

Updated Date - 2020-05-24T14:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising