ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో టీడీపీ దళిత నేతల నిరసన దీక్ష

ABN, First Publish Date - 2020-06-05T19:04:00+05:30

గుంటూరులో టీడీపీ దళిత నేతల నిరసన దీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ దళిత నేతలు శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దీక్షకు దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర దీక్షలను ప్రారంభించారు.





Updated Date - 2020-06-05T19:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising