ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలుగులో వచ్చిన మరో బిల్డర్ మోసం

ABN, First Publish Date - 2020-08-15T21:40:19+05:30

వెలుగులో వచ్చిన మరో బిల్డర్ మోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో మరో బిల్డర్ మోసం వెలుగులోకి వచ్చింది. నందివెలుగు రోడ్డులో తిరుమల గార్డెన్స్ పేరుతో 370 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 2016లో ఫ్లాట్‌లు అమ్మకానికి పెట్టి, 80 శాతం నగదు వసూలు చేశారు. కాగా నాలుగేళ్లు గడిచిన నిర్మాణాలు పూర్తి కాలేదు.  బిల్డర్ మంచికల పూడి శ్రీనివాస్‌ను బాధితులు ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. బిల్డర్ తీరుపై నిరసన చేపట్టిన ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-08-15T21:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising