ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయం మూసివేత
ABN, First Publish Date - 2020-07-15T00:15:17+05:30
ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయం మూసివేత
గుంటూరు: నగరంలో ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్యోగికి కరోనా నేపథ్యంలో కార్యాలయంను మూసివేశారు. ఈనెల 19 వరకు బోర్డు కార్యాలయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పారిశుధ్య చర్యల అనంతరం ఈనెల 20 నుంచి ఇంటర్ బోర్డు తెరుస్తామని వెల్లడించారు.
Updated Date - 2020-07-15T00:15:17+05:30 IST