ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: మాచవరంలో పురుగులమందు డబ్బాలతో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-07-05T00:03:59+05:30

మాచవరంలో పురుగులమందు డబ్బాలతో రైతుల ఆందోళనకు దిగారు. తురకపాలెం సమీపంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిపై వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మాచవరంలో పురుగులమందు డబ్బాలతో రైతుల ఆందోళనకు దిగారు. తురకపాలెం సమీపంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిపై వివాదం నెలకొంది. గతంలోనే ఆ భూములకు డీకే పట్టాలు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. కేటాయించిన భూమిలో సేద్యం చేయకపోవడం వల్లే.. వెనక్కి తీసుకుంటున్నామని మాచవరం తహసీల్దార్‌ చెప్పారు. 30 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్నామంటుని రైతులు చెబుతున్నారు. కోర్టు స్టే ఇచ్చినా బలవంతంగా భూములు తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-05T00:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising