ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు డీఈవో కార్యాయం వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-11-04T01:55:37+05:30

డీఈవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు డీఎడ్ విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. అయితే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: డీఈవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు డీఎడ్ విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. అయితే వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తోటి విద్యార్థులు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల రిలే దీక్షలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. 

Updated Date - 2020-11-04T01:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising