ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో మిస్టరీగా మారిన బాలుడి అదృశ్యం

ABN, First Publish Date - 2020-09-20T16:15:40+05:30

జిల్లాలోని నాదెండ్ల మండలం గోరిజవోలులో బాలుడి అదృశ్యం మిస్టరీగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని నాదెండ్ల మండలం గోరిజవోలులో బాలుడి అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల 17 నుంచి తన బిడ్డ యశ్వంత్ (8) కనిపించడం లేదని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గ్రామ పరిసరాలలో గాలింపు చేపట్టారు. వివాహేతర  సంబంధం నేపథ్యంలో ఏదైనా జరిగి ఉండచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన నాటి నుంచి  తల్లి మేనమామ కనిపించకుండాపోయాడు. దీంతో మేనమామ వీరాస్వామిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-20T16:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising