ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెనాలి హత్యాయత్నం కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితులు

ABN, First Publish Date - 2020-08-08T18:36:03+05:30

జిల్లాలోని తెనాలి మార్కెట్ వద్ద జరిగిన హత్యా యత్నం కేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తెనాలి మార్కెట్  వద్ద  జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంశెట్టి కిషోర్‌పై నాని అతని  మిత్రులు ప్రభు, నవీన్, వసంత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన నాని, ప్రభు, నవీన్  గతంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. నిందితుల్లో ఒకరైన గొట్టిముక్కల నవీన్ 32వ వార్డు వాలంటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

Updated Date - 2020-08-08T18:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising