ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: వైసీపీ ఆధిపత్య పోరులో గాయపడ్డ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-07-01T14:30:20+05:30

గుంటూరు: వైసీపీ ఆధిపత్య పోరులో గాయపడ్డ వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బారావు మృతి చెందాడు. వైకాపాలో ఆధిపత్య పోరులో భాగంగా నాలుగు రోజుల క్రితం సుబ్బారావుపై ప్రత్యర్థులు మారణాయుదాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును జీజీహెచ్‌కు తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.  నేడు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మరోసారి దాడులు జరిగే అవకాశం ఉండటంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-07-01T14:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising