ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABN, First Publish Date - 2020-08-13T02:55:34+05:30

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజు కొత్తగా గుజరాత్ రాష్ట్రంలో 1152 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 74390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా వల్ల 18 మంది మృతి చెందగా, కోవిడ్ వల్ల మొత్తం 2715 మంది చనిపోయారని ప్రభుత్వం పేర్కొంది. కరోనా నుంచి కోలుకొని 57,393 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 14,282 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2020-08-13T02:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising