ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సహా 16 రాష్ట్రాలకు జీఎస్టీ నిధులు

ABN, First Publish Date - 2020-10-24T08:48:18+05:30

ఆంధ్రప్రదేశ్‌ సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం తొలిదశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఆంధ్రప్రదేశ్‌ సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం తొలిదశ బకాయిల కింద సర్దుబాటు చేసింది.

ఈ మొత్తాన్ని మార్కెట్ల నుంచి రుణాల రూపంలో సేకరించినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీ, అస్సాం, బిహార్‌, గోవా, గుజరాత్‌, హరియాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిసా, తమిళనాడు, త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు సహా ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నిధులను సర్దుబాటు చేసినట్టు వివరించింది. 


Updated Date - 2020-10-24T08:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising