ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో గ్రావెల్ దందా

ABN, First Publish Date - 2020-05-24T21:11:02+05:30

వత్సవాయి మండలం భీమవరంలో పేదప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: వత్సవాయి మండలం భీమవరంలో పేదప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం గ్రావెల్‌ను తరలిస్తున్నామన్న నెపంతో అధికార పార్టీ నేతలే అక్రమంగా అమ్ముకుంటున్నారంటూ ఆ పార్టీ నేత వెంకట్ రెడ్డి ఆరోపించారు. కొంగర మల్లయ్య గుట్టు నుంచి లారీలలో మెరక కోసం తరలించిన గ్రావెల్‌ను వేరే ప్రాంతాల్లో డంపింగ్ చేసి.. అదే మట్టిని ఎకరాకు రూ. 2.500 చొప్పున రైతులకు అమ్ముకుంటున్నారన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ఉదయభానుతోపాటు మైనింగ్ రెవెన్యూ మండల పరిషత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించలేదని వైసీపీ నేత వెంకట్ రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-05-24T21:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising