ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామ వాలంటీర్లపై వేటు

ABN, First Publish Date - 2020-08-02T03:30:08+05:30

సచివాలయంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామ వాలంటీర్లపై వేటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి రూరల్ మంగళం బీటీ ఆర్ కాలనీలోని సచివాలయంలో 29న ఇద్దరు గ్రామ వాలంటీర్లు మద్యం తాగారు. గ్రామ వాలంటీర్ల వ్యవహారాన్ని తోటి వాలంటీర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వాలంటీర్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి సురేందర్రావు తెలిపారు. వాలంటీర్లు రెడ్డప్ప, ఢిల్లీ బాబును విధుల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.


Updated Date - 2020-08-02T03:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising