ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆక్వా’కు ఇబ్బంది రానివ్వం: మోపిదేవి

ABN, First Publish Date - 2020-03-27T08:39:59+05:30

లాక్‌డౌన్‌ కారణంగా చేపలు, రొయ్యల వంటి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా చేపలు, రొయ్యల వంటి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు గురువారం తెలిపారు. ఆక్వా రైతులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. 


15 నుంచి చేపల వేట నిషేధం

రాష్ట్ర పరిధిలోని సముద్రంలో ఏప్రిల్‌ 15నుంచి జూన్‌ 14వరకు 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 


Updated Date - 2020-03-27T08:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising