ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు 21నాటికి పేదలకు ఇళ్లు: కొడాలి నాని

ABN, First Publish Date - 2020-08-16T08:21:35+05:30

డిసెంబరు 21 జగన్‌ పుట్టినరోజు నాటికి రాష్ట్రంలో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 21 జగన్‌ పుట్టినరోజు నాటికి రాష్ట్రంలో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ గాంధీ జయంతి లేదా దసరా నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, ఆరునూరైనా జగన్‌ పుట్టినరోజునాటికి పంపిణీ ఖాయమని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం శ్రీకాకుళంలో ఆయన పతావిష్కరణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  


Updated Date - 2020-08-16T08:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising