ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కన్నీరు పెడుతుంటే... రాజకీయాలా?: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-04-12T07:09:08+05:30

‘‘ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతున్నాడు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘‘ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతున్నాడు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని లోకేశ్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-04-12T07:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising