ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయీ బ్రాహ్మణులు, రజకులకు 15వేలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-04-10T07:09:25+05:30

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో వెనుకబడిన కులాల జీవనం దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయవాడ, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో వెనుకబడిన కులాల జీవనం దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఇనుకొండ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షలమంది నాయీ బ్రాహ్మణులు, 25 లక్షలమంది రజకులు కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు కుటుంబానికి రూ.15వేలు అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-10T07:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising