ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ABN, First Publish Date - 2020-06-22T21:19:18+05:30

ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు పధకం కింద పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బడ్జెట్‌ విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు పధకం కింద పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బడ్జెట్‌ విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు రూ.80 కోట్లు, విశాఖపట్నానికి రూ.39కోట్లు, అనంతపురానికి రూ.60 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది జిల్లాలకు కలిపి రూ.459 కోట్లు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-06-22T21:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising